వైభవంగా గోల్డెన్ నారీమణుల 3వ వార్షికోత్సవ వేడుకలు
గోల్డెన్ నారీమణుల అడ్మిన్ బోడెపూడి జ్యోతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని చైతన్యపురి లో గల వాసవీ భవన్ లో గోల్డెన్ నారీమణుల 3 వార్షికోత్సవ సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్,తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి ,టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు బొగ్గారపు శరతచంద్ర ,బొగ్గారపు వరుణ్ చంద్ర , సీనియర్ అడ్వకేట్ వడ్లముడి గోపాల్ రావు, నాగమణి , బద్ధురి వెంకటేశ్వర రెడ్డి , తోట మహేష్ గారు నర్సిరెడ్డి , సంతోష్ ,కిషన్ , శ్రీకాంత్ ,రంగా పద్మ , సంధ్యగుప్త, మల్లేశ్వరి, విజయ, శ్వేతా రెడ్డి, శిల్పా రెడ్డి,రంగేశ్వరి, శైలజ ,మల్లిక రెడ్డి,సునీలా రెడ్డి, అనురాధ, రామాదేవి పార్వతి ,గోల్డెన్ నారీమణు లు పద్మ, దేవి, సంగీత, సుధా, సాయి జ్యోతి, అమరావతి, శోభరాణి , మానస స్వప్న, పద్మశ్రీ ఇంద్రాణి, శ్రీ వాణి, అంజనీ విజయ నిర్మల, విజయ,రాజమణి p. జ్యోతి,లక్ష్మి ప్రియ ప్రసన్న, రజిత, సరిత,రాజేశ్వరి, కుసుమ, సుకన్య, షీలా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను గోల్డెన్ నారీమణులు అడ్మిన్ బోడెపూడి జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.