Janam Online

త‌ల్లికి వంద‌నం పొందాలంటే అర్హ‌త‌లు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తల్లులు/తల్లి స్థానంలో ఉన్న వారిని సాధికారత కలిగించేందుకు "తల్లికి వందనం" అనే ముఖ్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాఠశాలలకు (1వ తరగతి నుండి 12వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ సహా) పిల్లలను పంపించే అర్హత కలిగిన తల్లులకు/తల్లి స్థానంలో ఉన్న వారికీ ప్రతి పిల్లవాడి కోసం సంవత్సరానికి రూ.15,000/- ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడుతుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు త‌ల్లికివంద‌నం అర్హ‌త‌ల‌ను ఈ రోజు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

1. లక్ష్యం:

తల్లులను విద్యలో భాగస్వాములను చేసి, విద్యార్థుల ప్రవేశం పెరిగేలా చేయడం మరియు విద్యా ఫలితాలను మెరుగుపరచడం.

2. అర్హత నియమాలు:

3. డబ్బు జమ విధానం:

4. రూ.2,000/- రుసుము:

ప్రతి విద్యార్థిపై రూ.15,000/-లో నుంచి రూ.2,000/- ఉపసంహరించి, విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తారు.

5. విద్యార్థుల పరిధి:

ప్రభుత్వ, ప్రైవేట్ (ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్), రెసిడెన్షియల్ స్కూల్స్/జూనియర్ కళాశాలలు, క్లాస్ 1 నుండి 12 వరకు.

6. పర్యవేక్షణ, ఫిర్యాదు వ్యవస్థ: